LOADING...

గుంటూరు జిల్లా: వార్తలు

Andhra news: ముప్పవరం-కాజ హైవేకు యాక్సెస్‌ కంట్రోల్‌ ముసాయిదా.. డీపీఆర్‌కు టెండర్‌ ఖరారు

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు సుమారు 100 కిలోమీటర్ల పొడవునా యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్ట్‌కు కీలక ముందడుగు పడింది.

03 Jan 2026
భారతదేశం

Telugu Mahasabhalu 2026: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.

04 Dec 2025
భారతదేశం

Guntur: 'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే 'స్క్రబ్ టైఫస్' వ్యాధి కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్‌.ఎస్‌.వి. రమణ తెలిపారు.

24 Oct 2025
బాపట్ల

Access Controlled Corridor: ముప్పవరం నుంచి కాజ వరకు యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌.. 100 కి.మీ.కు డీపీఆర్‌ తయారీకి టెండర్లు

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 100 కి.మీ. మేర ఉన్న మార్గాన్ని యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళిక ఉంది.

22 Oct 2025
భారతదేశం

Guntur: గుంటూరు పేదల డాక్టర్‌కి జమైకా అత్యున్నత పురస్కారం

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ వైద్య నిపుణుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశంలో అరుదైన గౌరవం లభించింది.

18 Oct 2025
టెక్నాలజీ

Satellites: కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ.. మూడు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగం

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపించారు.

22 Sep 2025
భారతదేశం

Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్‌ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన 

గుంటూరు జిల్లా తురకపాలెం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న రహస్యమైన మరణాల నేపథ్యంలో స్థానిక ప్రజలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొంతమందికి 'మెలియాయిడోసిస్‌' పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

14 Sep 2025
భారతదేశం

Thurakapalem: తురకపాలెం పరిసరాల్లో యూరేనియం గుర్తింపు.. భయాందోళనలో ప్రజలు

గుంటూరు జిల్లా తురకపాలెంలో ఉధృతంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు కారణం యురేనియం అవశేషాలు కలిసిన నీరే అని అధికారుల అధ్యయనంలో తేలింది.

08 Sep 2025
భారతదేశం

Melioidosis: మెలియాయిడోసిస్‌ పాజిటివ్‌.. తురకపాలెలో శాస్త్రవేత్తల పర్యటన

గుంటూరు జిల్లా తురకపాలె గ్రామంలో ఓ వ్యక్తికి 'మెలియాయిడోసిస్‌' రోగం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

గుంటూరు నగరంలో మిద్దె తోటల అభివృద్ధి విషయంలో స్థానికుల ఉత్సాహం ప్రత్యేకంగా నిలుస్తోంది.

13 May 2025
భారతదేశం

Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?

గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ వ్యాపార కూడలిలో మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న స్తూపం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది.

10 Apr 2025
వైసీపీ

Karumuri Nageswara rao: కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి కారుమూరిపై కేసు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

20 Mar 2025
భారతదేశం

Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్‌

ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్‌ స్పష్టం చేశారు.

15 Mar 2025
భారతదేశం

Manohar Naidu: గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా

గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు.

30 Nov 2024
బాపట్ల

Fire Accident: నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు దగ్ధం 

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థల బస్సు దగ్ధమైంది.

26 Nov 2024
ఇండియా

Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రం ఈ సమయంలో విదేశీ పక్షులతో సందడిగా మారింది.

10 Sep 2024
భారతదేశం

Guntur: 'ఎవర్రా మీరంతా'.. మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు

చుట్టూ వందల సంఖ్యలో మద్యం సీసాలు ఉండగా, వాటిలో కొన్ని తమకు ఇష్టమైన బ్రాండ్‌లు ఉండటం చూస్తే, మందుబాబులు ఆగుతారా? అసలు ఆగరు.

Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.

Galla jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. వేధింపులే కారణం 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రీయాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పారు.

02 Oct 2023
ఎన్ఐఏ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు 

మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు.

గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు 

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.

గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.